అదనపు బి. యులకు ఎఫ్. ఎల్. సి. నిర్వహణ

50చూసినవారు
అదనపు బి. యులకు ఎఫ్. ఎల్. సి. నిర్వహణ
సూర్యాపేట జిల్లాకు చేరుకున్న అదనపు బి. యు లను ఈవీఎం గోదాంలో ఎఫ్. ఎల్. సి చేపట్టామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎస్. వెంకట్రావ్ అన్నారు. గురువారం కలెక్టరేట్ ఆవరణలో ఉన్న ఈవీఎం గోదాంలో చేపట్టిన ఎఫ్. ఎల్. సి నిర్వహణను యస్. పి రాహుల్ హెగ్డే, అదనపు కలెక్టర్లు సి. హెచ్. ప్రియాంక, బి. ఎస్. లత లతో కలసి పరిశీలించారు. ఈకార్యక్రమంలో జిల్లా ఉన్న అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్