ప్రభుత్వ భూములు ఆక్రమించిన వారిపై కఠిన చర్యలు

62చూసినవారు
ప్రభుత్వ భూములు ఆక్రమించిన వారిపై కఠిన చర్యలు
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని బూరుగడ్డ గ్రామ ప్రభుత్వ భూమిని అక్రమంగా ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఇతరులకు బదిలీ చేసిన వత్సవాయి జగదీష్ ను టర్మినేట్ చేసినట్లుగా కలెక్టర్ తెజస్ శుక్రవారం తెలిపారు. ప్రభుత్వ భూముల వివరాలను పరిశీలీస్తున్న కలెక్టర్ కు వచ్చిన అనుమానంతో హుజూర్ నగర్, బూరుగడ్డ రెవెన్యూ రికార్డులను పరిశీలించాల్సిందిగా ఆర్డీవోకు శ్రీనివాసులకు కలెక్టర్ ఆదేశించారు.

సంబంధిత పోస్ట్