బిజెపి ప్రభుత్వ విద్వేష విధానాల్ని ఓడించాలి

59చూసినవారు
బిజెపి ప్రభుత్వ విద్వేష విధానాల్ని ఓడించాలి
మోడీ ప్రభుత్వం పదేళ్ల కాలంలో దేశ ప్రజల సహజ సంపదలను దారాదత్తం చేస్తూ పెద్ద ఎత్తున అదాని, అంబానీలు ప్రయోజనం పొందే విధంగా చర్యలు చేపట్టారని, సామాన్యులకు మోడీ ఒరగబెట్టింది ఏమి లేదని ఐ.ఎఫ్.టి.యు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కామల్ల నవీన్, గంటా నాగయ్యలు అన్నారు. బిజెపి ప్రభుత్వ విద్వేష విధానాన్ని ఓడించాలన్నారు. సోమవారం సూర్యాపేటలో చండ్ర పుల్లారెడ్డి విజ్ఞాన కేంద్రంలో 138వ మేడే పోస్టర్ లను ఆవిష్కరించారు.

సంబంధిత పోస్ట్