ఎమ్మెల్సి అభ్యర్థిని గెలిపించాలి.. ఎమ్మెల్యే సామెల్

78చూసినవారు
తుంగతుర్తి నియోజకవర్గం పరిధిలోని మోత్కూరు మున్సిపల్ కేంద్రంలో తుంగతుర్తి శాసనసభ్యులు మండల సామెల్ శనివారం మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలో ఉన్న చింతపండు నవీన్ ని అధిక మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. గతంలో స్వల్ప మెజారిటీతో ఓడిపోయారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న కారణంగా అందరూ శ్రమించి గెలిపించాలని కోరారు.

సంబంధిత పోస్ట్