ఎమ్మెల్సీ ఎన్నికలలో ఆశీర్వదించండి : మాజీ ఎమ్మెల్యే

77చూసినవారు
తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలోని మోత్కూర్ మున్సిపల్ కేంద్రంలో, గురువారం ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా బి పార్టీ ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్, మాట్లాడుతూ, విద్యావంతుడు ప్రశ్నించే వ్యక్తి , బిఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేష్ రెడ్డి, ని ఎమ్మెల్సీ ఎన్నికలలో గెలిపించాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్