సాయంత్రం వరకు లైన్ లో వేచి ఉండి ఓటు వేసిన పట్టభద్రులు...

53చూసినవారు
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా సోమవారం ఉదయం సమయంలో పోలింగ్ మందకోడిగా కొనసాగిన మధ్యాహ్నం తర్వాత క్యూలైన్లో వేచి ఉండి పట్టభద్రులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. అడ్డగూడూర్ మండల కేంద్రంలో పోలింగ్ ముగిసే సమయంలో క్యూ లైన్ లో వేచి ఉండి ఓటు వేశారు. సాయంత్రం 5: 30 వరకు పోలింగ్ కొనసాగింది.

సంబంధిత పోస్ట్