వ్యక్తి బలవన్మరణం..

82చూసినవారు
వ్యక్తి బలవన్మరణం..
సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం గుమ్మడవెల్లి గ్రామంలో మంగళవారం రోజు గ్రామానికి చెందిన మలికంటి సత్తయ్య , 60 సంవత్సరాల వ్యక్తి అనారోగ్య కారణంగా ఉరివేసుకొని చనిపోయినట్లు, పోలీసులు తెలిపారు. మృతుని కుమారుని పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు పోలీసులు. సత్తయ్య, మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్