చైర్పర్సన్, వైస్ చైర్మన్ ల ఎకగ్రీవ ఎన్నిక

576చూసినవారు
సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మున్సిపల్ కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో శనివారం సూర్యాపేట ఆర్డీవో మధుసూధనరావు సమక్షంలో మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్మన్ లను ఎన్నుకున్నారు. 8వ వార్డు కౌన్సిలర్ శాగంటి అనసూయ రాములు, 7వ వార్డు కౌన్సిలర్ సరళలను వైస్ చైర్మన్ గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఆర్డీవో మధుసూధనరావు తెలిపారు.

సంబంధిత పోస్ట్