తెలంగాణకు చట్టబద్ధమైన వాటా దక్కాల్సిందే: ఉత్తమ్

67చూసినవారు
తెలంగాణకు చట్టబద్ధమైన వాటా దక్కాల్సిందే: ఉత్తమ్
కృష్ణా జలాల్లో తెలంగాణకు చట్టబద్ధమైన వాటా దక్కాల్సిందేనని ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టంచేశారు. కృష్ణా జలాల్లో తెలంగాణకు న్యాయమైన వాటాకు అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. సుప్రీంకోర్టు, ట్రిబ్యునల్ ముందు బలమైన వాదనలు వినిపించాలని, ట్రిబ్యునల్ తీర్పు వచ్చేవరకు సగం వాటా కోసం ప్రయత్నించాలని అధికారులకు వెల్లడించారు. శ్రీశైలం, సాగర్ కాంపోనెంట్లను కృష్ణా బోర్డుకు అప్పగించేది లేదన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్