TG: భార్యపై, ఇంటిపై కిరోసిన్ పోసి నిప్పంటించిన భర్త (వీడియో)

81చూసినవారు
తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం పద్మనగర్ లో ఘోర ప్రమాదం జరిగింది. భార్యాభర్తల మధ్య గొడవ ముదరటంతో భార్య రాజేశ్వరిపై, ఇంటిపై భర్త బాలపోషయ్య కిరోసిన్ పోసి నిప్పంటించారు. ఈ ప్రమాదం నుంచి భార్య తప్పించుకుని బయటపడింది. అగ్నిప్రమాదానికి ఇళ్లు దగ్ధం అయింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్