అన్నామలై, తమిళిసై మధ్య ముగిసిన వివాదం

79చూసినవారు
అన్నామలై, తమిళిసై మధ్య ముగిసిన వివాదం
తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై, తమిళిసై మధ్య వివాదం ముగిసినట్టు తెలుస్తోంది. ఆమె ఇంటికి అన్నామలై వెళ్లి భేటీ అయ్యారు. ఎన్నికల్లో పార్టీ కోసం ఆమె సమర్థవంతంగా పని చేశారని ఫొటోను ట్వీట్ చేశారు. సోదరి అనుభవాలు, సలహాలను తీసుకుంటామని పేర్కొన్నారు. ఇటీవల అమిత్ షా తమిళిసైని బహిరంగ వేదికపై మందలించిన తర్వాత వీరిద్దరూ భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.

సంబంధిత పోస్ట్