నాడు జన్మను, నేడు పునర్జన్మనిచ్చిన తల్లి

83చూసినవారు
నాడు జన్మను, నేడు పునర్జన్మనిచ్చిన తల్లి
ఖమ్మం జిల్లాకు చెందిన అమలకు మూడేళ్ల కుమారుడు ఆదిత్య ఉన్నాడు. ఆదిత్య చిన్నప్పటి నుంచి కాలేయ వ్యాధితో బాధపడుతున్నాడు. కాలేయాన్ని మార్చాలని డాక్టర్లు చెప్పడంతో తల్లి అమల కాలేయాన్ని దానం చేశారు. ఉస్మానియా ఆస్పత్రిలో శస్త్రచికిత్స జరిగింది. తన కుమారునికి బెడ్ పై నుంచే అమల అన్నం తినిపిస్తూ మురిసిపోయింది. నాడు జన్మనిచ్చి, నేడు కాలేయదానంతో పునర్జన్మనిచ్చింది ఆ తల్లి. అమ్మా నీకు వందనం.

సంబంధిత పోస్ట్