భారత పురుషుల బ్యాడ్మింటన్ జోడీ సాత్విక్-చిరాగ్ తమ నెం.1 ర్యాంక్ కోల్పోయారు. సింగపూర్ ఓపెన్లో ఓడి ఆస్ట్రేలియన్ ఓపెన్ నుంచి వైదొలిగిన ఆమె ఇటీవల ప్రకటించిన బీడబ్ల్యూఎఫ్ ర్యాంకింగ్స్లో మూడో స్థానంలో నిలిచింది. చైనాకు చెందిన లియాంగ్, వాంగ్ చాంగ్ జోడీ తొలి స్థానాన్ని కైవసం చేసుకుంది. మరోవైపు మహిళల సింగిల్స్లో సింధు 10వ ర్యాంక్లో కొనసాగుతోంది. పురుషుల సింగిల్స్లో ప్రణయ్ 10వ ర్యాంక్లో, లక్ష్యసేన్ 14వ ర్యాంక్లో నిలిచారు.