ఎఫైర్: బాలుడితో పరారైన మహిళ.. అరెస్ట్ చేసిన పోలీసుల

14778చూసినవారు
ఎఫైర్: బాలుడితో పరారైన మహిళ.. అరెస్ట్ చేసిన పోలీసుల
బాలుడితో ఓమహిళ పరారైన ఘటనను పోలీసులు ఛేదించారు. సిద్దిపేటలో భర్త, పిల్లలతో కలిసి అద్దె ఇంట్లో ఉన్న మహిళ రాధ (27).. ఓ బాలుడి(16)తో ఎఫైర్ పెట్టుకొని చెన్నైకి పారిపోయింది. మహిళతో వెళ్లేప్పుడు బాలుడు ఇంట్లోని నగదు, నగలు తీసుకెళ్లగా వాటిని అమ్మేసి జల్సా చేసింది. పోలీసుల దర్యాప్తు విషయం తెలిసి బాలుడిని సిద్దిపేటలో వదిలేసింది. చెన్నైలో బాలుడితో వివాహిత ఉంటున్నట్లు గుర్తించిన సిద్ధిపేట పోలీసులు.. మహిళను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.

సంబంధిత పోస్ట్