మూడోదశ లోక్‌సభ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం

55చూసినవారు
మూడోదశ లోక్‌సభ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం
మూడోదశ లోక్‌సభ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ శుక్రవారం ప్రారంభమైంది. 12 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లోని 94 నియోజకవర్గాల్లో అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసుకోవచ్చు. ఏప్రిల్ 19 నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ. పోలింగ్ మే 7న ఉంటుంది. ఎన్నికలు జరిగే రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు.. అస్సాం, బీహార్, ఛత్తీస్‌గఢ్, దాద్రా & నగర్ హవేలీ, డామన్- డయ్యూ, గోవా, గుజరాత్, జమ్మూ & కాశ్మీర్, కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్.

సంబంధిత పోస్ట్