సార్వత్రిక ఎన్నికల ప్రచార
ంలో భాగంగా అన్ని పార్టీల అ
భ్యర్థులు తమ ప్రచారాన్ని వేగవంతం చేశారు. ఇందులో బాగంగా ఉత్తరప్రదేశ్ మథుర స్థానం నుంచి
బీజేపీ తరపున ప్రధాన అభ్యర్థిగా పోటీ చేస్తున్నా హేమమాలిని సైతం ప్రచారంలో సరికొత్త అవతారం ఎత్తారు. ప్రచారంలో బాగంగా ఆమె పొలంలోకి వెళ్లి రైతులతో కలిసి గోధుమ పంటను కోశారు. దీనికి సంబంధించిన ఫొటోలను ఆమె ఎక్స్లో షేర్ చేస్తూ.. రైతుల మధ్య ఉండటం తనకు ఇష్టం అంటూ రాసుకొచ్చారు.