సోషల్ మీడియాలో వీడియోలు చూసి ఉదయాన్నే ఖాళీ కడుపుతో పచ్చి వెల్లుల్లిని తినేస్తున్నారు. అయితే ఎవరైనా ఇప్పటికే ఎసిడిటీతో బాధపడుతుంటే.. పచ్చి వెల్లుల్లిని తినకూడదు. ఇలా చేస్తే జీర్ణవ్యవస్థ సమస్యలు తగ్గే బదులు పెరుగుతాయని చెప్పారు. కొంతమంది వెల్లుల్లిని హోం రెమెడీగా యూజ్ చేస్తూ స్కిన్ పై రుద్దుతారు. ఇలా చేయడం వల్ల స్కిన్ అలర్జీ బారిన పడవచ్చు అని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా సున్నితమైన జీర్ణవ్యవస్థ ఉన్నవారు దూరంగా ఉండడం మంచిదట.