అక్కను, ఆమె ప్రియుడిని చంపిన తమ్ముడు

1892చూసినవారు
అక్కను, ఆమె ప్రియుడిని చంపిన తమ్ముడు
తమిళనాడులోని మధురై జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తిరుమంగళం సమీపంలోని కూడకోయిల్‌కు చెందిన 25 ఏళ్ల మహాలక్ష్మికి పెళ్లై భర్తకు దూరంగా ఉంటుంది. ఈ క్రమంలో మహాలక్ష్మికి సతీష్ కుమార్ (28) అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. కులాంతర వ్యక్తితో చనువుగా ఉండటాన్ని మహాలక్ష్మి తమ్ముడు ప్రవీణ్ కుమార్ (22) వ్యతిరేకించాడు. హెచ్చరించినా తీరు మారకపోవడంతో మహాలక్ష్మిని చంపి, ప్రవీణ్ తల నరికి మృతదేహాలను బహిరంగంగా వేలాడదీశాడు.

సంబంధిత పోస్ట్