టీడీపీని వీడేది లేదు: వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి

61చూసినవారు
టీడీపీని వీడేది లేదు: వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి
ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే తాము పార్టీ మారుతున్నట్లు కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని నెల్లూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. ఈ తప్పుడు వార్తలను నమ్మొద్దని, టీడీపీని వీడే ప్రసక్తే లేదని ఆదివారం తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన అన్నారు. నెల్లూరు పార్లమెంటు, కోవూరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులుగా ఉన్న తాను, ప్రశాంతిరెడ్డి గెలవడం పక్కా అని ధీమా వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్