
భారత్లో జరిగిన అతిపెద్ద విమాన ప్రమాదాలివే!
* 1996 నవంబర్ 12: హరియాణాలోని చర్ఖీ దాద్రి వద్ద సౌదీ అరేబియన్ ఎయిర్లైన్స్ బోయింగ్ 747, కజికిస్థాన్ ఎయిర్లైన్స్ ఇల్యుషిన్ ఢీకొని 349 మంది మృతి
* 1978 జనవరి 1: బాంద్రా తీరంలో ఎయిర్ ఇండియా విమానం కూలి 213 మంది మరణం
* 2010 మే 22: మంగళూరు విమానాశ్రయంలో ఎయిర్ ఇండియా విమానం ప్రమాదానికి గురై 158 మంది మృతి
* 1988 అక్టోబర్ 19: అహ్మదాబాద్ సమీపంలో ఇండియన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ కూలి 133 మంది మరణం