TG: ఈ ఏడాదిలో ఇదే అత్యధిక ఉష్ణోగ్రత

62చూసినవారు
TG: ఈ ఏడాదిలో ఇదే అత్యధిక ఉష్ణోగ్రత
తెలంగాణలోని మంచిర్యాల జిల్లా భీమారంలో ఇవాళ 47.2°C ఉష్ణోగ్రత నమోదైందని వాతావరణశాఖ తెలిపింది. ఈ ఏడాది అత్యధిక ఉష్ణోగ్రత కావడం గమనార్హం. భద్రాద్రిలో(47.1°C), పెద్దపల్లి (46.7°C), కుమురంభీమ్ (46.6°C), ఖమ్మం (46.5°C) అత్యధిక ఉష్ణోగ్రతలను చూశాయి. HYDలో 43°C ఉష్ణోగ్రత నమోదైంది. మరో 3 రోజులు ఇలాగే తీవ్ర ఉష్ణోగ్రతలు నమోదై ఆ తర్వాత వేడి తగ్గే అవకాశం ఉందని చెప్పింది.

సంబంధిత పోస్ట్