కాణిపాకం వినాయక ఆలయ ప్రత్యేకత ఇదే!

565చూసినవారు
కాణిపాకం వినాయక ఆలయ ప్రత్యేకత ఇదే!
సత్య ప్రమాణాలకు నెలవుగా, అసత్యాలు చెప్పేవారికి సింహస్వప్నంగా ఏపీలోని చిత్తూరు జిల్లా కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయకుని ఆలయం విరాజిల్లుతోంది. కాణిపాకం వద్ద బహుదా నది ఒడ్డున ఈ ఆలయం ఉంది. సుమారు 1,000 ఏళ్ల కిత్రం ఈ ఆలయ నిర్మాణం జరిగినట్టు చారిత్రక ఆధారాలున్నాయి. ఇక్కడ వరసిద్ధి వినాయకుడు నిత్యం పెరుగుతున్నాడు. దీనికి ప్రత్యక్ష నిదర్శనం ఉంది. 50 ఏళ్లనాటి వెండి కవచం ప్రస్తుతం స్వామివారికి సరిపోవడం లేదు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్