అందుకే మోదీ G7 సదస్సుకు హాజరవుతున్నారు: జైరాం రమేష్

77చూసినవారు
అందుకే మోదీ G7 సదస్సుకు హాజరవుతున్నారు: జైరాం రమేష్
మసకబారిన తన అంతర్జాతీయ ఇమేజ్‌ను కాపాడుకునేందుకే ప్రధాని మోదీ G7 సదస్సుకు హాజరవుతున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ అన్నారు. 2007లో ఇదే సదస్సుకు అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ వెళ్లిన విషయాన్ని ప్రస్తావిస్తూ.. మోదీ దిగజారిన తన అంతర్జాతీయ ప్రతిష్టను కాపాడుకునేందుకే ఈ సదస్సుకు వెళుతున్నారని చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్