వివాదాస్పద దర్శకుడు ఆర్జీవీ తెరకెక్కించిన 'వ్యూహం', 'శపథం' సినిమాల విడుదలకు ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఈ నేపథ్యంలో ఇవాళ సాయంత్రం 5 గంటలకు ఈ మూవీస్ ట్రైలర్స్ను విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇక వ్యూహం సినిమా ఈనెల 23న, రెండో పార్ట్ శపథం మూవీ మార్చి 10న విడుదల చేయనున్నట్లు తెలిపారు.