నేడు మహాకవి గుర్రం జాషువా వర్థంతి

82చూసినవారు
నేడు మహాకవి గుర్రం జాషువా వర్థంతి
మూఢాచారాలపై తన కవిత్వంతో తిరుగుబాటు బావుటా ఎగురవేసిన కవితా చైతన్య దీప్తి.. నవయుగ కవి చక్రవర్తి బిరుదాంకితులు గుర్రం జాషువా. ఆధునిక కవుల్లో ప్రముఖస్థానం పొందారాయన. సామాజిక ప్రయోజనం ఆశించి రచనలు చేసిన సాహిత్య సృష్టికర్తగా ఖ్యాతిగాంచారు. కవిత్వాన్ని ఆయుధంగా చేసుకొని మూఢాచారాలపై పోరు కొనసాగించారు. ఛీత్కారాలు ఎదుర్కొన్నచోటే సత్కారాలు పొందిన మహనీయుడు గుర్రం జాషువా వర్ధంతి నేడు.

సంబంధిత పోస్ట్