నేడే ఫైనల్.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన మంధాన

547చూసినవారు
నేడే ఫైనల్.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన మంధాన
ఢిల్లీతో అమీతుమీ తేల్చుకునే వేళ బెంగళూరు కెప్టెన్ స్మృతి మంధాన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘పురుషుల ఆర్సీబీ జట్టు కోణంలో చూస్తే కాస్త ఒత్తిడి తప్పదు. ఇది మాకు రెండో సీజనే. ఎక్కువ ఒత్తిడికి లోను కాకూడదనే అనుకుంటున్నాం’ అని తెలిపారు. ‘పురుషుల జట్టుకు జరిగిన దానితో మాకు సంబంధం లేదు. ఉత్తమ క్రికెట్‌ ఆడిన వారే ఫైనల్లో గెలుస్తారు. నిరుడు మెరుగైన ప్రదర్శన చేయలేకపోయాం. ఈ సారి ప్రక్రియపై దృష్టి పెట్టి సాగుతున్నాం’ అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్