బంగ్లాదేశ్‌లో రైలుకు నిప్పు.. నలుగురు మృతి

225388చూసినవారు
బంగ్లాదేశ్‌లో రైలుకు నిప్పు.. నలుగురు మృతి
బంగ్లాదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలకు రెండు రోజుల ముందు శుక్రవారం ఘోరం జరిగింది. ఢాకాలోని గోలప్‌బాగ్‌లో బెనాపోల్ ఎక్స్‌ప్రెస్ రైలుకు దుండగులు నిప్పు పెట్టారు. ఈ ఘటనలో నలుగురు ప్రయాణికులు చనిపోయారు. పెద్ద సంఖ్యలో గాయపడ్డారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు అందాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్