ఐపీఎల్ ఫ్యాన్స్ కు TSRTC గుడ్యూస్

65చూసినవారు
ఐపీఎల్ ఫ్యాన్స్ కు TSRTC గుడ్యూస్
ఐపీఎల్ అభిమానులకు TSRTC గుడ్ న్యూస్ చెప్పింది. రేపు(మే 16) ఉప్పల్ స్టేడియంలో హైదరాబాద్, గుజరాత్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ సందర్భంగా ఐపీఎల్ ఫ్యాన్స్ కోసం ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు TSRTC ప్రకటించింది. ఈ మేరకు జీహెచ్ఎంసీ పరిధిలోని వివిధ ప్రాంతాల నుంచి 60 ప్రత్యేక బస్సులు నడపాలని నిర్ణయించింది. రేపు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11.30 గంటల మధ్య వీటిని నడపనుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్