కేంద్రప్రభుత్వం ‘ఉద్యోగిని పథకం’ ద్వారా మహిళలకు వడ్డీ రహిత రుణాలను ఆందజేస్తుంది. దీని ద్వారా మహళలు 3 లక్షల వరకు రుణం పొందవచ్చు. మహిళలు ఆర్థికంగా ఉండేందుకు 88 రకాల చిన్న వ్యాపారాలు ఏర్పాటు చేసేందుకు ఈ పథకాన్ని తీసుకొచ్చింది. వైకల్యం ఉన్నవారు, వితంతువులు, దళిత మహిళలకు వడ్డీ లేని రుణం కల్పిస్తారు. వివరాలకు https://www.myscheme.gov.in/hi/schemes/us వెబ్సైట్ను సందర్శించవచ్చు.