‘బేటీ పఢావో.. బేటీ బచావో’ రాయలేకపోయిన కేంద్ర మంత్రి (వీడియో)

58చూసినవారు
కేంద్ర శిశు సంక్షేమ శాఖ సహాయ మంత్రి సావిత్రి ఠాకూర్ 'బేటీ పఢావో, బేటీ బచావో' నినాదాన్ని హిందీలో రాయలేకపోయారు. మధ్యప్రదేశ్‌లోని బ్రహ్మకుండిలోని ప్రభుత్వ పాఠశాలలో 'స్కూల్ చలో అభియాన్' కార్యక్రమంలో కేంద్రమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా బోర్డుపై నినాదాన్ని సరిగా రాయలేకపోయారు. అయితే ఆమె 12వ తరగతి వరకు చదువుకున్నట్లు అఫిడవిట్‌లో పేర్కొంది. దీనిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

సంబంధిత పోస్ట్