పార్లమెంట్ ఎన్నికలకు పకడ్బందీ చర్యలు

52చూసినవారు
పార్లమెంట్ ఎన్నికలకు పకడ్బందీ చర్యలు
పార్లమెంట్ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నట్లు వికారాబాద్ జిల్లా అడిషనల్ కలెక్టర్ లింగ్యానాయక్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. కొడంగల్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో తాసిల్దార్ విజయ్ కుమార్ తో కలిసి ఈవీఎం స్ట్రాంగ్ రూమును పరిశీలించారు. స్ట్రాంగ్ రూమ్ దగ్గర 24 గంటల పాటు అప్రమత్తంగా ఉండాలని, స్థానిక అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్