మద్దూర్ లో చౌడేశ్వరి మాత జ్యోతుల ఊరేగింపు

74చూసినవారు
మద్దూరు మండల కేంద్రంలో అఖిలభారత తోగుట వీర క్షత్రియ సేవా సంఘం ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన చౌడేశ్వరి మాత అఖండ జ్యోతుల ఊరేగింపు కనుల పండుగగా జరిగింది. తెల్లవారుజామున అందంగా అలంకరించిన అమ్మవారి జ్యోతులు పురవీధుల గుండా ఆటపాటలతో భజనల మధ్య ఊరేగింపు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారి ఊరేగింపులో భాగంగా సమాజ్ సభ్యులు చేసిన ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.

సంబంధిత పోస్ట్