ఇంటింటికి తిరుగుతూ కాంగ్రెస్ నాయకుల ప్రచారం

59చూసినవారు
ఇంటింటికి తిరుగుతూ కాంగ్రెస్ నాయకుల ప్రచారం
కొడంగల్ నియోజకవర్గం మద్దూరు మండల కేంద్రంలో శుక్రవారం కాంగ్రెస్ నాయకులు ఇంటింటికి తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. మహబూబ్నగర్ పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వంశీచందర్ రెడ్డికి మద్దతుగా జోరుగా ప్రచారం నిర్వహించారు. ముఖ్యమంత్రి చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు చూసి ఓటు వేయాల్సిందిగా వారు ఓటర్లను కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో కుక్కల బాలరాజు, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్