కిషన్ నగర్ లో కాంగ్రెస్ నేతల ఇంటింటి ప్రచారం

67చూసినవారు
కిషన్ నగర్ లో కాంగ్రెస్ నేతల ఇంటింటి ప్రచారం
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వంశీచంద్ రెడ్డికి మద్దతుగా శనివారం కొడంగల్ నియోజకవర్గం కొత్తపల్లి మండలం కిషన్ నగర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరగాలంటే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని తెలిపారు. ప్రతి ఒక్కరు హస్తం గుర్తుకు ఓటు వేసి వంశీ చంద్ రెడ్డిని గెలిపించాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్