సాగునీరు అందక ఎండిన వరి

78చూసినవారు
బొంరస్ పేట మండల వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో భూగర్భ జలాలు అడుగంటి పోయాయి. బోరుబావుల నుండి చుక్కనీరు వెళ్లకపోవడం, చెరువులు, కుంటలు ఎండిపోవడంతో చేతికొచ్చిన పంట ఎండిపోయింది. ఆరుకాలం శ్రమించిన పంట పెట్టుబడి పైసలు కూడా మిగల్చకుండా ఎండిపోవడం బాధాకరమని ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని పలువురు రైతన్నలు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్