కిరాణా షాపులో చోరీ

53చూసినవారు
బొంరస్ పేట మండల కేంద్రంలో శనివారం అర్థ రాత్రి దొంగలు పడ్డారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం. మండల కేంద్రానికి చెందిన అహమ్మద్ హుస్సేన్ కిరాణా దుకాణంలో కౌంటర్ తాళాలు విరగ్గొట్టి రూ. 50 వేలు చోరీ చేశారు. ఆదివారం ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్