కొడంగల్ నియోజకవర్గం దౌల్తాబాద్, మద్దూర్ మండలాలకు చెందిన బీఆర్ఎస్ నాయకులు మోహన్ రెడ్డి, ప్రమోద్ రావు, విజయ్ కుమార్, వెంకటరెడ్డి, అరుణ వెంకట రాములుతో తోపాటు 200 మంది వివిధ పార్టీల నాయకులు సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఆదివారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.