తిరుపతిరెడ్డి సమక్షంలో కాంగ్రెస్లో భారీగా చేరికలు
కొడంగల్ నియోజకవర్గం మద్దూరు మండలం ఖాజీపూర్ గ్రామానికి చెందిన వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు కొడంగల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్, సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పార్టీలో చేరినట్లు తెలిపారు.