పట్టణంలో ఘనంగా హనుమాన్ శోభాయాత్ర

62చూసినవారు
వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలో మంగళవారం హనుమాన్ జయంతి సందర్భంగా హనుమాన్ శోభాయాత్ర ఘనంగా జరిగింది. విశ్వహిందూ పరిషత్ సభ్యులు, భక్తులు, వివిధ పార్టీల నాయకులు ఉత్సాహంగా హనుమాన్ శోభాయాత్రలో పాల్గొన్నారు. దీంతో పరిగి పట్టణంలో పండుగ వాతావరణం నెలకొంది.

సంబంధిత పోస్ట్