కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం

1544చూసినవారు
వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలో సోమవారం కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో చేవెళ్ల ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డితో కలిసి పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రంజిత్ రెడ్డికి పరిగి నియోజక వర్గం నుండి అధిక మెజారిటీ ఇవ్వాలని తెలిపారు. కాంగ్రెస్ పార్టీతో అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుందని అన్నారు.

సంబంధిత పోస్ట్