ప్రచారం నిర్వహించిన బిజెపి నాయకులు

79చూసినవారు
ప్రచారం నిర్వహించిన బిజెపి నాయకులు
వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండల పరిధిలోని పుట్టా పహాడ్ గ్రామంలో శుక్రవారం బిజెపి నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. ప్రధాని నరేంద్ర మోడీ ప్రవేశ పెడుతున్న సంక్షేమ పథకాలను గురించి వివరించారు. అదేవిధంగా బిజెపి చేవెళ్ల పార్లమెంటు ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి చేసిన సేవలను ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు మహిపాల్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్