ప్రచారంలో పాల్గొన్న భాజపా నాయకులు

80చూసినవారు
ప్రచారంలో పాల్గొన్న భాజపా నాయకులు
వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండల పరిధిలోని రాంపూర్ గ్రామంలో భాజపా మహిళా మోర్చా జిల్లా ఉపాధ్యక్షురాలు సౌమ్య రెడ్డి ఆధ్వర్యంలో బిజెపి నాయకులు గడప గడపకు వెళ్లి బిజెపి చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కొండ విశ్వేశ్వర్ రెడ్డి ని అధిక మెజార్టీతో గెలిపించాలని, కమలం పువ్వు గుర్తుకు ఓటు వేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాజపా నాయకులు శ్రీనివాస్, మహిపాల్, హనుమంతు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్