ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు

74చూసినవారు
పూడూరు మండల పరిధిలోని పలు గ్రామాలలో ఎంపీ ఎన్నికల సందర్భంగా పూడూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సురేందర్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు గడపగడపకు తిరుగుతూ చేవెళ్ల ఎంపీ కాంగ్రెస్ అభ్యర్థి రంజిత్ రెడ్డికి ఓటు వేసి అధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు సతీష్ రెడ్డి, నాయకులు పెంటయ్య, ఆనందం, నవీన్, మధు, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్