ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి

78చూసినవారు
వికారాబాద్ జిల్లా దోమ మండల కేంద్రంలో సోమవారం ఎన్నికల ప్రచారంలో స్థానిక ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డితో కలిసి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. పార్లమెంట్ ఎన్నికల్లో అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్