కాంగ్రెస్ పార్టీకి భారీ మెజార్టీ ఇవ్వాలి: ఎమ్మెల్యే

59చూసినవారు
కాంగ్రెస్ పార్టీకి భారీ మెజార్టీ ఇవ్వాలి: ఎమ్మెల్యే
మహ్మదాబాద్ మండల పరిధిలోని చౌదర్పల్లి, మంగపేట్ గ్రామాలలో శుక్రవారం ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారం లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆగస్టులోపు రైతులకు ఏక కాలంలో రెండు లక్షల రుణమాఫీ, ఎన్నికల అనంతరం గ్యారంటీ పథకాలు సంపూర్ణంగా అమలు అవుతాయన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి రంజిత్ రెడ్డికి అధిక మెజార్టీ ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్