పూజా కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే

52చూసినవారు
పూజా కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే
పరిగి పట్టణంలో బహార్ పేట్ హనుమాన్ దేవాలయం వద్ద జరిగిన సీతారాముల కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. స్వామి వారి ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అశోక్, సీనియర్ నాయకులు ప్రవీణ్ కుమార్ రెడ్డి, ప్రభాకర గుప్తా తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్