బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశం

1089చూసినవారు
వికారాబాద్ జిల్లా కేంద్రంలో బిఆర్ఎస్ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశానికి ముఖ్యఅతిథిగా బిఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ హాజరుకావడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్, పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్