పూజా కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

84చూసినవారు
పూజా కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే
దోమ మండల పరిధిలోని శివరెడ్డి పల్లి గ్రామంలో బుధవారం మైసమ్మ తల్లి పూజా కార్యక్రమంలో ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఉమా రెడ్డి దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలంతా సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని, అలాగే పంటలు బాగా పండాలని ఆకాంక్షించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు హనుమంతు, పరశురాం రెడ్డి, సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్