త్రాగునీటి సమస్యను పరిష్కరించిన ఎమ్మెల్యే

84చూసినవారు
వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండల పరిధిలోని సాల్వీడ్ గ్రామంలోని చెంచు కాలనీలో ఎండల తీవ్రతతో బోరులో నీరు అడగడంతో నీటి సమస్య ఏర్పడింది. ఆ విషయాన్ని స్థానిక కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లడంతో వెంటనే బోరు రిఫ్రెష్ చేయించి నీటి సమస్యను పరిష్కరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్