పరిగి: లక్ష్మీనర్సింహ స్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే

75చూసినవారు
పరిగి: లక్ష్మీనర్సింహ స్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే
వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలోని లక్ష్మీనర్సింహ స్వామి దేవాలయ తృతీయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో డీసీసీ అధ్యక్షులు, పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి. రామ్మోహన్ రెడ్డి గారు మంగళవారం పాల్గొని లక్ష్మీనర్సింహ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వేద పండితులు వేద ఆశీర్వచనం, స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమం లో నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్